పూర్తి పేరు అనుసూరి వేంకటేశ్వరరావు.బి.టెక్
2016 నుంచీ పద్యాలు, వచన కవితలు, కథలు వ్రాస్తూ, ఎన్నోపోటీల్లో బహుమతులు గెలుచుకున్నాను. వేల సంఖ్యలో కవితలు వ్రాసినా ఒకే కవితా సంపుటి "నేను సైతం" 2018 లో ప్రచురించాను. శతాధిక కథలు వ్రాసినా ఇంకా ప్రచురించలేదు. నా కథలు, కవితలు, ఈనాడు, సహరి, ఉషా, రవళి, విశాలాక్షి, షార్ వాణి, హాస్యానందం పత్రికలలో ప్రచురించబడ్డాయి.