పద్మావతి దివాకర్ల
రచయిత్రి
ప్రస్తుత నివాసం-బరంపురం, ఒడిశా. ఆంధ్రభూమి, సహరి, స్వాతి, హాస్యానందం, గోతెలుగు, మన తెలుగు కథలు డాట్. కాం, జాగృతి, విశాఖ సంస్కృతి... లో నా కథలు వెలుపడ్డాయి. ఇప్పటి వరకూ 200 కథలు ప్రచురించబడ్డాయి. సహరిలో ముప్ఫై కథలు చోటుచేసుకున్నాయి.