ఎం. వి. ఎస్. ఎస్. Prasad
స్టోరీ రైటర్
నేను దాదాపు 45 సంవత్సరాలనుండి వివిధ దిన, వార, మాస పత్రికలలో 450 కథలు 6 నవలలు ప్రచురితమయ్యాయి.కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి.స్వాతిలో రాసిన నా నవల మానూ మాకును కాదు కి 2019లో అనిల్ అవార్డ్ వచ్చింది.అది నేను రాసిన మొట్టమొదటి నవల.నా నవలలను ప్రచురించి నన్ను ప్రోత్సహించిన పత్రికలు సహరి, స్వాతి, ఉషా . నేను యూనియన్ బ్యాంకులో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా చేసి పదవి విరమణ పొందాను.భార్య యశోద దేవీ. కార్తీక్, కృష్ణ ఇద్దరు కుమారులు.కోడలు రమ్య.