డా కొప్పరపు నారాయణ మూర్తి Ph.D
Story writer, Literary Critic
గత అయిదు దశాబ్దాలుగా సాహిత్య రంగంలో అవిరళ క్రుషి.బిరుదులు, అవార్డులు రాలేదు.కానీ, మంచి రచయితగా ఉభయ రాష్ట్రాలలో పేరుంది. మలుపు కథల సంపుటి, కథాకదంబం అనువాద కథల సంపుటి, రహస్యం పిల్లల కథల సంపుటి, చిన్నారి సాయిరాం పిల్లల నవల, పిల్సాలు-రేపటి వెలుగులు,సాహిత్యావలోకన, సాహిత్య దర్శిని సాహిత్య విమర్శ గ్రంధాలు, సత్సంగం,మననమే జపం వంటి ఆధ్యాత్మిక గ్రంధాలు రాశాను.ప్రస్తుతం సహరితో సహా అన్ని పత్రికలకు, రేడియో కు రాస్తున్నాను.